తాజా వార్తలు
పోలీస్ స్టేషన్ లు తనిఖీ చేసిన పోలీస్ కమీషనర్
నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ, ఐ.పి.యస్, మోర్తాడ్, కమ్మరపల్లి, ఎర్గట్ల, భీంగల్, వేల్పూర్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్లను ఆకస్మీక తనిఖీలు నిర్వహించారు. మొట్టమొదలు పోలీస్ సిబ్బంది ...
తెలంగాణలో కొత్తగా 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్
ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తూ వైద్యాన్ని పేదలకు అతి చేరువలోకి తెస్తూ, తెలంగాణ రాష్ట్రం ప్రతియేటా 10 వేల మంది వైద్యులను తయారుచేసే స్థాయికి చేరుకుని భారత దేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాన్ని సృష్టిస్తున్నదనీ, ...
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల అందజేత
నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే జీవన్ ఆదేశాల మేరకు శుక్రవారం 29వ వార్డు మాజీ కౌన్సిలర్ రాజబాబు చేతుల మీదుగా చెక్కుల లబ్ధిదారులకు అందజేశారు, ...
బాల్కొండ మండలంలో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం
నిజామాబాద్ A9 న్యూస్: బాల్కొండ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వేముల ప్రశాంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మొదటి ...
@దారి తప్పుతున్న దళిత, బిసి, మైనార్టీ బందులు@..
అర్హులైన లబ్ధిదారులకు దళిత, బిసి, మైనార్టీ బందులను అందించాలి టీజేఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ సర్దార్ వినోద్ కుమార్ అర్హులైన లబ్ధిదారులకు దళిత బందు, బీసీ బందు, మైనారిటీ బందులను అందించాలని తెలంగాణ ...
మంత్రి వేముల సమక్షంలో పలువురు బిఆర్ఎస్ పార్టీలో చేరిక
సీఎం కేసిఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ముప్కాల్ మండలం నాగంపేట్ గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన పలువురు గురువారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి ...
అది ఈడి నోటీసు కాదు… మోడీ నోటీసు
అది ఈడి నోటీసు కాదు… మోడీ నోటీసు మా పార్టీ లీగల్ టీమ్ సలహాలతో ముందుకెళ్తాం రాజకీయ కక్ష తోనే నోటీసులు టీవీ సీరియల్ లా ఏడాది నుంచి సాగదీస్తున్నారు కెసిఆర్ కి ...
బాల్కొండ పాఠశాలల క్రీడోత్సవాల ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న మంత్రి వేముల
బాల్కొండ: బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో ఉమ్మడి బాల్కొండ (బాల్కొండ,మెండోరా,ముప్కాల్ మండలాల) అంతర పాఠశాల క్రీడోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య ...
కస్తూర్బా గాంధీ పాఠశాలను పరిశీలించిన మంత్రి
నిజామాబాద్A9 న్యూస్: భీంగల్ పట్టణ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఇటీవల రెండు రోజుల క్రితం ఫుట్ పాయిజన్ జరిగినటువంటి సమస్యపై మంత్రి ప్రశాంత్ రెడ్డి పాఠశాలను సందర్శించి. సమస్యలపై ఆరా ...
సబ్బు బిళ్ళపై సీఎం కేసీఆర్ చిత్రాన్ని రూపొందించిన ఆర్ట్ టీచర్ రాము
మోర్తాడ్ *సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్దీకరించలని గత12రోజుల నుండి నిరసన దీక్షలు జరుగుతున్నవి.. అందులో బాగంగ నిజామాబాద్ జిల్లాలో CM KCR బోమ్మను మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన ఆర్ట్ టీచర్ రాము ...