క్రైమ్
ఆటోను డికొన్న బోధన్ ఎమ్మెల్యే కాన్వాయ్
ఆటోను ఢీ కొన్న ఎమ్మెల్యే కాన్వాయ్… సదాశివ్ బచ్చగొని A9న్యూస్ బాల్కొండ నియోజకవర్గం – తృటిలో తప్పిన ప్రమాదం…. రుద్రూర్ .మoడలంలోని లింగంపల్లి శివారులో సోమవారం బోధన్ ఎమ్మెల్యే కాన్వాయ్ ఆటోను ఢీకొట్టింది. ...
వ్యాపారస్తులకు జిల్లా పోలీస్ వారి సూచనలు
పోలీస్ కమీషనర్ కార్యాలయం నిజామాబాద్, తేది: 26-02-2024 A9న్యూస్ బాల్కొండ నియోజకవర్గం *సెక్షన్ 133 ( 1 ) ( బి ), (ఎఫ్ ) ( i ) సి.ఆర్.పి.సి ద్వారా ...
కారు ప్రమాదంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి
హైదరాబాద్ A9 న్యూస్, *బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పటాన్ చేరు ఓ ఆర్ ఆర్ పై రోడ్ ప్రమాదం. అ దుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టిన కారు . ...
ఆర్మూర్ శివారులోని ఘోర రోడ్డు ప్రమాదం లారీ బైక్ను ఢీకొనే ఒకరు మృతి
నిజామాబాద్ A9 న్యూస్, ఫిబ్రవరి 4: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి శివారులో యానం గుట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకును లారీ వెనుక నుండి ...
మహిళా రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని మహిళ మృతి
నిజామాబాద్ A9 న్యూస్: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి కారు ఢీకొని మహిళ మృతి మెట్రో ఉదయం , నిజామాబాద్ జిల్లా , ఆర్మూర్, ...
ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరి మృతి
ఇందల్వాయి A9 న్యూస్ ప్రతినిధి: ఇందల్వాయి గ్రామ పెద్ద చెరువు సమీపంలో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందగా మిగతావారు స్వల్పంగా గాయపడినట్లు పోలీసు వారు తెలియజేశారు .బాధితులు ...
మానవత్వం మంటలో కలిసిపోయేలా అమనుష ఘటన ఆడపిల్లను చంపేసిన గుర్తు తెలియని వ్యక్తులు
కామారెడ్డి A9 న్యూస్: సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామ శివారులో ఆడపిల్లను కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు సదాశివనగర్ సిఐ రామన్ తెలిపిన వివరాలు ప్రకారం భూంపల్లి గ్రామ సమీపంలో ...
44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం యూపీ చెందిన నలుగురు మృతి
నిజామాబాద్ A9 న్యూస్: ఇందల్వాయి మండలం చంద్రయాన్ పల్లి గ్రామం వద్ద 44వ జాతీయ రహదారిపై రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యూపీ చెందిన నలుగురు మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షులు ...
రెచ్చిపోయిన దొంగలు.. ఏకంగా మాక్లుర్ మండలంలో దొంగతనం జరగని గ్రామం అంటూ లేదు
రాత్రి ఇంటి ముందున్న బైకులని టార్గెట్ చేసిన దొంగతనాలకు పాల్పడుతున్నారు.. ఈ మధ్యకాలంలో పదుల సంఖ్యలో బైక్ దొంగతనాలు ఒంటరి మహిళలపై చైన్స్ స్నాచింగ్ అలాగే దేవాలయాలను మరియు తాళం వేసిన ఇండ్లని ...
ఫ్లైఓవర్పై ఆగివున్న బస్సును ఢీకొట్టిన లారీ.. 11 మంది దుర్మరణం
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భరత్పూర్ జిల్లా హంత్రా దగ్గర బుధవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఓ బస్సును లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే ...