క్రైమ్
కారు చెట్టును ఢీ కొని మహిళ మృతి
A9 న్యూస్ నిజామాబాద్ ప్రతినిధి: -ముగ్గురికి తీవ్ర గాయాలు -సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై -కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడి నవీపేట్ మండలంలో మండలంలోని జగ్గారావు ఫారం వద్ద ...
ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి
A9 న్యూస్ జక్రంపల్లి ప్రతినిధి: మాదాపూర్ గ్రామ శివారులోని ఆదివారం ఉదయం 10 గంటలకు సికింద్రా పూర్ గ్రామానికి చెందిన తలారి బుర్రన్న, (42) బాల్నగర్ నుండి తన యొక్క స్కూటీ పై ...
ఆర్టీసీ బస్సులో అస్వస్థతకు గురై వ్యక్తి మృతి
A9 న్యూస్ మెట్టుపల్లి ప్రతినిధి: ఆర్టీసీ బస్సులో అస్వస్థతకు గురై వ్యక్తి మృతి మెట్ పల్లి పట్టణ శివారులోని అయ్యప్ప దేవాలయం వద్ద ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి అస్వస్థతకు గురై మృతి ...
ఫ్లాష్ ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్: ప్రేమ విఫలంతో ఆత్మహత్య
నిర్మల్ A9 క్రైమ్ న్యూస్ ప్రతినిధి: * నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ వద్ద ఓ యువతి, యువకుడు ఆత్మహత్య… నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ వద్ద ఓ యువతి, ...
మహిళకు తీవ్ర గాయాలు
A9 న్యూస్ ప్రతినిధి క్రైమ్ నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట్ ఆర్టీసీ బస్టాండ్ లో ఘోర సంఘటన చోటు చేసుకుంది. గంగవ్వ అనే మహిళ బస్టాండ్ లో బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి ...
ఆర్మూర్ పట్టణంలో దారుణ మహిళ హత్య
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఫ్లాష్ ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని సంతోష్ నగర్ గుర్తు తెలియని దుండగులు వివాహిత మహిళ లాస్య (26) గొంతు కోసి హత్య ...
విద్యానగర్ కాలనీలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య
A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి: * మృతుడు పాత నేరస్తుడిగా గుర్తింపు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో బండి గంగాధర్ (64) మానసిక పరిస్థితి సరిగా లేక ఒంటిపై ...
నిజాం షుగర్ కర్మాగారన్ని తెరిపించాలని రూరల్ ఎమ్మెల్యే భూపతి రేడ్డి కి వినతి పత్రం అందించిన రైతులు
చెరుకు రైతుల వినతిమేరకు , తెరిపిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే DR భూపతి రెడ్డి* NCSF సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం ...
గ్రామపంచాయతీ ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల్ నల్లమడుగు గ్రామంలో తాండ గ్రామపంచాయతీ ట్రాక్టర్ బోల్తాపడడంతో డ్రైవర్ ధనవత్ శ్రీను నాయక్ మృతి చెందినట్లు తాండ మాజీ సర్పంచ్ రవీందర్ నాయక్ తెలిపారు ఆదివారం ఉదయం ...
బాన్సు వాడ పట్టణం లో జంతువులు ఎముకలతో నూనె తయారు చేస్తున్న ముఠా ను పట్టుకున్న పోలీసులు
బ్రేకింగ్ న్యూస్ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీ రెండో రోడ్డులోని ఒక వ్యక్తి ఇంట్లో జంతువుల ఎముకలతో నూనె తయారు చేస్తున్నారని సమాచారం మేరకు మంగళవారం పోలీసులు సంఘటన ...