Sai Praneeth
సమాచారం అందించడంలో ఆర్మూర్ పోలీస్ శాఖ వైపల్యం
A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది: *భద్రత మాది బాధ్యత మాది అనే పోలీస్ శాఖకు ఏమైంది! *జర్నలిస్టులను బూతు మాటలు తిట్టిన *జగిత్యాల ఎస్ఐ జక్క రవీందర్ పై కేసు నమోదు అయిందా ...
బీఆర్ఎస్ నేతలపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్
A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: *గత ప్రభుత్వంలో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారు రాజకీయ అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారు. *వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికిచ్చారో, ఏం చేశారో? *ఫోన్ ట్యాపింగ్ దేశ ...
బీరప్ప ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: మక్లుర్ మండలం ఒడ్డేట్ పల్లి బీరప్ప ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీరప్పలయ్య విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం లో ...
తెలంగాణ మహిళా డిగ్రీ కళాశాల వృక్ష శాస్త్ర అధ్యాపకురాలు పి.హెచ్.డి పట్టా సాధించారు
A9 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ మర్కల్ గ్రామం నందు ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల నందుఉస్మానియా విశ్వవిద్యాలయం సైన్సు కళాశాల బోటని ...
రాజ్యసభ సభ్యురాలిగా సోనియా గాంధీ ప్రమాణ స్వీకారం
A9 న్యూస్ న్యూ ఢిల్లీ: రాజ్యసభ సభ్యురాలిగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. సోనియా గాంధీతో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ప్రమాణస్వీకారం చేయించారు. సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ...
హైదరాబాద్ జిల్లాలో 25 లక్షల నకిలీ కరెన్సీ పట్టుకున్న పోలీసులు
A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు ఫేక్ కరెన్సీ ముఠా లు బయట పడుతున్నాయి. ఈరోజు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25 లక్షల రూపాయల నకిలీ కరెన్సీని ...
ఏనుగు దాడిలో రైతు మృతి ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మంత్రి కొండ సురేఖ
A9 న్యూస్ ఆదిలాబాద్ జిల్లా ప్రతినిది: ఆదిలాబాద్ జిల్లాలో చింత లమానేపల్లి మండలంలోని బూరెపల్లిలో బుధవారం సాయంత్రం ఏనుగు అల జడి సృష్టించిన ఒక రైతు మృతి చెందాడు. దీంతో సమీప గ్రామాల ...
విస్తారాలో 15 మంది సీనియర్ పైలట్లు రాజీనామా
A9 న్యూస్: విస్తారాలో 15 మంది సీనియర్ పైలట్లు రాజీనామా టాటా గ్రూపునకు చెందిన విస్తారా ఎయిర్లైన్స్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. నిన్న వరుసగా రెండో రోజు కూడా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ...
తెలంగాణలో దంచి కొడుతున్న ఎండలు
A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: మొదటి వారంలోనే ఎండలు మండు వేసవిని తలపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. వడగాడ్పుల తీవ్రత ...
కేజీబీవీ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 20 మంది విద్యార్థులకు ఆస్వస్థత
A9 న్యూస్ నిర్మల్ ప్రతినిది: నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్ మండల కేజీబీవీపీ పాఠశాల మధ్యాహ్నం భోజనం తిన్న 20 మంది విద్యార్థులకు వికటించి అస్వస్థత గురయ్యారు. కేజీవీబీ పాఠశాలలోని బుధవారం మధ్యాహ్నం భోజనం ...