Sai Praneeth

నవనాథ పురం ప్రెస్ క్లబ్ డాక్టర్ మధుశేఖర్ కి సన్మానం

నిజామాబాద్ A9 న్యూస్: *డాక్టర్ మధుశేఖర్ కు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానం ఆర్మూర్ పట్టణానికి చెందిన ఎం.జె ఆసుపత్రి అధినేత, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ రాష్ట్ర చైర్మన్ ...

క్షత్రియ పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

నిజామాబాద్ A9 న్యూస్: క్షత్రియ పాఠశాల చేపూర్ మరియు ఆర్మూర్ నందు నిర్వహించిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను క్షత్రియ విద్యాసంస్థల కార్యదర్శి మరియు కరెస్పాండంట్ అల్జాపూర్ దేవేందర్ మరియు కోశాధికారి అల్జాపూర్ ...

ఆర్మూర్ లో పేకాట పై పోలీసుల దాడి

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోనీ పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మామిడిపల్లి చౌరస్తా ప్రాంతంలో ఒక ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సిఐ ...

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 21 గేట్లు ఎత్తివేత

నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పొట్టేత్తడంతో. 16 గేట్ల ద్వారా నీటిని వదలగా, రాత్రి 10.30 గంటలకు మరో 5 గేట్లు ఎత్తి 74,976 క్యూసెక్కుల ...

సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని 29వ వార్డులో ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారినే గుర్తించి ప్రతి మహిళ సావిత్రి బాయి గారిని ఆదర్శంగా తీసుకొని ...

సాంఘిక సంక్షేమ హాస్టల్లో అకస్మితిక తనిఖీలు చేయాలి…

నిజామాబాద్ A9 న్యూస్: తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ మరియు నగర అధ్యక్షుడు అఖిల్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించరు. అనంతరం కలెక్టర్ ఇతర కార్యక్రమాల్లో ఉండటం ...

భారీ వర్షం కురుస్తున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!

కామారెడ్డి A9 న్యూస్: భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అత్యవసర సమయంలో తప్ప ఇంటి నుండి బయటకు రావద్దు ఎస్సై రాజు  తెలిపారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల్ ...

వంద పడకల ఆస్పత్రి పనులను పరిశీలించిన నాయకులు

నిజామాబాద్ A9 న్యూస్:  భీంగల్ మండల కేంద్రంలోని వంద పడకల ఆస్పత్రి శరవేగంగా జరుగుతున్న పనులను మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు పరిశీలించిన సీనియర్ బిఆర్ఎస్ నాయకులు, అధికారులు.

గడపగడపకు కేసిఆర్ పరిపాలన

నిజామాబాద్ A9 న్యూస్: నందిపేట్ మండల కేంద్రంలో 163వ బూతులో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు కెసిఆర్ గడప గడపకు జీవన్ రెడ్డి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి ...

ప్రజల డబ్బులను వృధా చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం

నిజామాబాద్ A9 న్యూస్:                     *రెండుసార్లు అధికారంలో ఉన్న వంతెన పనులు పూర్తి చేయని ప్రభుత్వం *కోట్ల రూపాయల అప్పు ...