Sai Praneeth

సిద్దిల గుట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్డీవో, నూతన తహసిల్దార్

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాధ సిద్ధుల గుట్టపై గల శివాలయంలో ఆర్మూర్ ఆర్డీవో వినోద్ కుమార్, నూతన తాసిల్దార్ శ్రీకాంత్ లు ప్రత్యేక పూజలు చేశారు.   ఈ ...

శుక్రవారం ఫ్రైడే -డ్రై డే కార్యక్రమము… మన ఆరోగ్యం కోసం

నిజామాబాద్ A9 న్యూస్ : ఆర్మూర్ పట్టణంలోని ప్రతి శుక్రవారం ఫ్రైడే -డ్రై డే కార్యక్రమము. మన ఇంటి పరిసరాల శుభ్రత కోసం- మన ఆరోగ్యం కోసం వారములో ఒక రోజు పురపాలక ...

ఆర్మూర్ లో ఉదయనిది స్టాలిన్ దిష్టిబొమ్మ దగ్ధం

నిజామాబాద్ A9 న్యూస్:     భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షుడు ద్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం సనాతన హిందు ధర్మాన్ని అవహేళన చేస్తూ మాట్లాడిన ...

దొంగకు దేహశుద్ధి చేసిన యువకులు…… పోలీసుల తీరు చూస్తే షాక్ అవుతారు

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ నియోజకవర్గం ఆలూర్ మండల కేంద్రంలోనీ నరేష్ అనే వ్యక్తి ఒక షాపులో దొంగతనం చేస్తూ గురువారం సాయంత్రం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన విషయం ఆలస్యంగా తెలిసింది. ...

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 6 గేట్లు మూసివేత

నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుండి వరద ప్రవాహం తగ్గింది. అధికారులు 20 గేట్లలో 6 గేట్లను మూసివేసి 14 గేట్ల ద్వారా 43680 ...

చిన్నారుల మరణ వార్త మంత్రి నీ కలిచివేసింది..

నిజామాబాద్ A9 న్యూస్: బాల్కొండ మండలంలోని ఇత్వార్ పేట్ చిన్నారుల మరణ వార్త తనను తీవ్రంగా కలిసి వేసిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల ...

ఇద్దరు చిన్న పిల్లలు బలి తీసుకున్న గుంత

నిజామాబాద్ A9 న్యూస్ : బాల్కొండ మండలం ఇత్వర్ పేట్ గ్రామంలో గుంతలో పడి ఇద్దరు పిల్లలు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇంటి నుండి ...

విద్యార్థినిలపై వేధింపులకు పాల్పడుతున్న అల్లరి మూకలను అరికట్టాలి!

నిజామాబాద్ A9 న్యూస్: నిజమాబాద్ నగర తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ అండ్ బి వసతి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు అఖిల్ ...

పూసల కులాన్ని ఎం బి సి, డి ఎన్ టి లో కలపాలని వినతి పత్రాల సమర్పణ

నిజామాబాద్ A9 న్యూస్: తెలంగాణ రాష్ట్ర పూసల సంఘం పిలుపు మేరకు మన జిల్లా అధ్యక్షుడు సుంకరి రంగన్న ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న మన కులస్తులు పెద్ద మనుషులు పెద్దలు అందరూ కలిసి ...

ఆర్మూర్ లో కాంగ్రెస్ జోడో యాత్ర

నిజామాబాద్ A9 న్యూస్: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదలై సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ యాత్రకు మద్దతుగా ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక ...