Sai Praneeth

పోలీస్ స్టేషన్ లు తనిఖీ చేసిన పోలీస్ కమీషనర్

నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ, ఐ.పి.యస్, మోర్తాడ్, కమ్మరపల్లి, ఎర్గట్ల, భీంగల్, వేల్పూర్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్లను ఆకస్మీక తనిఖీలు నిర్వహించారు.   మొట్టమొదలు పోలీస్ సిబ్బంది ...

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల అందజేత

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే జీవన్ ఆదేశాల మేరకు శుక్రవారం 29వ వార్డు మాజీ కౌన్సిలర్ రాజబాబు చేతుల మీదుగా చెక్కుల లబ్ధిదారులకు అందజేశారు, ...

బాల్కొండ మండలంలో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం

నిజామాబాద్ A9 న్యూస్: బాల్కొండ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వేముల ప్రశాంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మొదటి ...

రాష్ట్రంలో 9మెడికల్ కాలేజీలు ప్రారంభం

తెలంగాణ A9 న్యూస్: తెలంగాణలో ఇవాళ సీఎం కేసీఆర్ 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు, వికారాబాద్, భూపాలపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, జనగామ, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి. ఈ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ ...

సమ్మె బాటలో మధ్యాహ్న భోజన కార్మికులు

తెలంగాణ A9 న్యూస్: తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండే కార్మికులు ఆందోళనబాట పడుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సెప్టెంబర్ 28 నుండి నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ ...

ఇవాళ టెట్ పరీక్ష.. స్కూళ్లకు సెలవు

తెలంగాణ A9 news: ఇవాళ టెట్ పరీక్ష నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదు. అన్నిసెంటర్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. 4,78,055 ...

ఆర్మూర్ మున్సిపల్ కార్మికుల ధర్నా

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని కార్మికుల ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మద్దతు పలికిన బి.ఎల్.టి.యు రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్  ఈ సందర్భంగా ...

కస్తూర్బా గాంధీ పాఠశాలను పరిశీలించిన మంత్రి

నిజామాబాద్A9 న్యూస్:   భీంగల్ పట్టణ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఇటీవల రెండు రోజుల క్రితం ఫుట్ పాయిజన్ జరిగినటువంటి సమస్యపై మంత్రి ప్రశాంత్ రెడ్డి పాఠశాలను సందర్శించి. సమస్యలపై ఆరా ...

అక్కను హత్య చేసిన తమ్ముడు

కామారెడ్డి A9 న్యూస్: అక్కను దారుణంగా హత్య చేసిన తమ్ముడు అక్కను తమ్ముడు దారుణంగా చంపిన ఘటన కామారెడ్డి జిల్లాలో మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండాలో ఉంటున్న షేక్ రుక్సానా(40) ఇనుప సామగ్రి ...

ఆర్మూర్ లో రెండవ రోజు అంగన్వాడి టీచర్ల, ఆయాల సమ్మె

నిజామాబాద్ A9 న్యూస్:  ఆర్మూర్ పట్టణంలో రెండవ రోజు అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు కనీస వేతనం 26000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ...