Sai Praneeth

పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 107వ జయంతిని చిత్రపటానికి ఘనంగా నివాళులు

నిజామాబాద్ A9 న్యూస్: పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 107వ జయంతిని చిత్రపటానికి ఘనంగా నివాళులు పురస్కరించుకొని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్ర పటానికి ...

ఇందల్వాయిలో సమాఖ్య తొమ్మిదవ సర్వ సభ్య సమావేశం

నిజామాబాద్ A9 న్యూస్: ఇందల్వాయి మండలంలోని ఐకెపి కార్యాలయంలో తొమ్మిదవ సర్వసభ్య సమావేశం నిర్వహించారు, ముఖ్య అతిథులుగా ఎంపీపీ రమేష్ నాయక్ పాల్గొని ప్రార్థన గీతం మరియు గత సంవత్సరంలో చనిపోయిన సభ్యులకు ...

గణేష్ మండపాల వద్ద ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం

నిజామాబాద్ A9 న్యూస్: వినాయకుల నవరాత్రి ఉత్సవాల భాగంగా ఆర్మూర్ పట్టణంలో హౌసింగ్ బోర్డ్ కాలనీ నందు గణేష్ నగర్ మరియు హనుమాన్ టెంపుల్ లో అన్నదాత కార్యక్రమం మరియు ప్రత్యేక పూజలు, ...

స్నూకర్ స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి….

నిజామాబాద్ A9 న్యూస్:          నిజామాబాద్ జిల్లా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్నూకర్స్ స్థావరంపై టాస్క్ ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ అద్వర్యంలో బోధన్ ...

అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ఆర్మూర్ బిజెపి ఆధ్వర్యంలో ధర్నా

నిజామాబాద్ A9 న్యూస్:   సోమవారం నిర్వహించబోయే ఆర్మూర్ మున్సిపాలిటీ సాధారణ సమావేశం అవినీతి అక్రమాలతో కూడిన 18 అంశాలతో ప్రధానంగా మొక్కల పేరున “గ్రీన్ బడ్జెట్” పేరు పెట్టి మరో అవినీతికి ...

మళ్ళీ పసుపు బోర్డు పేరిట రైతులకు మరొక్కసారి మోసం..!

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలో పసుపు బోర్డు అంశం పై మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు పిసిసి ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్ మాట్లాడుతూ పసుపు బోర్డు అంశం ...

నిజామాబాద్ జిల్లాలో కత్తులతో దాడి… పరిస్థితి విషమం…!

నిజామాబాద్ A9 న్యూస్:  నిజామాబాద్ జిల్లా బోధన్ బస్టాండ్ వద్ద ఆటో బైక్ ఢీకొనడంతో..   ఇరువురి మధ్య మాట మాట పెరిగి కత్తులతో దాడి చేసుకునే వరకు వెళ్ళింది..   కత్తులతో ...

మెప్మా ఆధ్వర్యంలో పోషన్ మహా ప్రోగ్రాం

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణ కేంద్రంలో గల రామ్ నగర్ కాలనీలో మెప్మా ఆధ్వర్యంలో పోషన్ మహా ప్రోగ్రాంను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా ఆర్మూర్ మున్సిపల్ చైర్ ...

గణేష్ మండలి సభ్యులకు చుక్కలు చూపించిన వానదేవుడు

నిజామాబాద్ A9 న్యూస్:  నిజామాబాద్ జిల్లాలో అతి భారీ వర్షం అప్పటికప్పుడు మేఘాలు కుమ్ముకొని ఈ సంవత్సరంలోనే కానీ విని ఎరగని రీతిలో కుండపోత వర్షం కురుస్తుంది. ఈ వర్షంతో ప్రయాణికులు ఎక్కడికక్కడే ...

డిమాండ్లను పరిశీలించాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు

నిజామాబాద్ A9 న్యూస్: గ్రామపంచాయతీ శాఖలో టెక్నికల్ వ్యవస్థలో గడిచిన, 8 ఏళ్లుగా పనిచేస్తున్న 33 మంది జిల్లా ప్రాజెక్టు మేనేజర్లను పే స్కేలు గ్రామపంచాయతీలో పనిచేస్తున్న 16,19 మంది, ఈ పంచాయతీ ...