Sai Praneeth

44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం యూపీ చెందిన నలుగురు మృతి

నిజామాబాద్ A9 న్యూస్:  ఇందల్వాయి మండలం చంద్రయాన్ పల్లి గ్రామం వద్ద 44వ జాతీయ రహదారిపై రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యూపీ చెందిన నలుగురు మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షులు ...

వివాహిత మహిళపై ఏఆర్ కానిస్టేబుల్ అత్యాచారం

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల పెర్కిట్‌లో వివాహిత మహిళపై ఏఆర్ కానిస్టేబుల్ నటరాజ్ అత్యాచారం చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ...

ప్రజా వ్యతిరేక పాలకవర్గ పార్టీలను నిలదీయండి..!

నిజామాబాద్ A9 న్యూస్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పాలకులను నిలదీయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆర్మూర్ పట్టణములు ఐఎఫ్టియు ...

బస్సు ఢీకొని యువకుడు మృతి

నిజామాబాద్ A9 న్యూస్:     నిజామాబాద్ శివారులోని ముబారక్ నగర్ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందాడు. మామిడిపల్లి గ్రామానికి చెందిన రంజిత్ కుమార్, తన చిన్నాన్న గంగారంతో కలిసి ...

వేల్పూర్ ప్రశాంత్ రెడ్డి నివాసానికి చేరుకున్న కేసీఆర్

నిజామాబాద్ A9 న్యూస్: వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు కేసీఆర్ శుక్రవారం వేల్పూర్ లోని వేముల ప్రశాంత్ రెడ్డి స్వగృహానికి చేరుకున్నారు. ఆయనతోపాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ...

మంజులమ్మ పార్దివదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన కవిత

నిజామాబాద్ A9 న్యూస్:  వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ గురువారం అనారోగ్యంతో హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శుక్రవారం కవిత వేల్పూర్ గ్రామానికి చేరుకొని ప్రశాంత్ ...

మంజులమ్మ పార్థివదేహానికి ఎంపీ అరవింద్, బిజెపి నాయకుల నివాళి

నిజామాబాద్ A9 న్యూస్: మంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ అనారోగ్యంతో గురువారం స్వర్గస్తులు కాగా వేల్పూర్లో నివాసానికి ఎంపీ అరవింద్, బిజెపి నాయకులు వెళ్లి భౌతిక దేహానికి శుక్రవారం నివాళులు అర్పించి ...

బీఈడీ కళాశాల ఫై చర్యలు తీసుకోవాలి టీజీవిపి డిమాండ్

నిజామాబాద్ A9 న్యూస్:  తెలంగాణ విద్యార్థి పరిషద్ ఆధ్వర్యంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నా రాఘవేంద్ర బిఈడి కలశాల పై చర్యలు తీసుకోవాలని హా కళాశాల గుర్తింపును రద్దు చేయాలని తెలంగాణ యూనివర్సిటీ ...

మంత్రి వేముల తల్లి అంత్యక్రియలు.. పాల్గొననున్న కేసీఆర్

నిజామాబాద్ A9 న్యూస్: వేల్పూర్ మండల కేంద్రంలోని  వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ అంత్యక్రియల్లో పాల్గొననున్న కేసీఆర్. ఉదయం 9 గంటలకు బేగంపేట్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 9:40 గంటలకు ...

మంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృయోగం

నిజామాబాద్ A9 న్యూస్:   మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి వేముల మంజులమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆమె చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ...