Sai Praneeth

గ్రామ పంచాయతీకి వచ్చిన ట్రాక్టర్ ను సొంత పొలం పనులకు వాడుకుంటున్న గ్రామ సర్పంచ్

నిజామాబాద్ A9 న్యూస్: ఇందల్వాయి మండలంలోని రూప్ల నాయక్ తండాలో గ్రామపంచాయతీకి వచ్చిన ట్రాక్టర్ ను సర్పంచ్ తన సొంత పొలం పనులకు వాడుకుంటున్న చూసి చూడనట్టు అధికారులు వేవరిస్తున్నారు. అడుగుతే ఎవ్వరు ...

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరులు ప్రస్తుత ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అనుచిత వాక్యాలను ఖండించారు

నిజామాబాద్ A9 న్యూస్: భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ బ్యావత్ సాయి కుమార్ ఆధ్వర్యంలో, ఈ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ...

అమ్మ శతకం, నాన్న శతకం, గురువు శతకాలలోని పద్యాలను విద్యార్థులందరూ కలిసి సామూహిక గానం చేశారు….

నిజామాబాద్ A9 న్యూస్: ముప్కాల్ మండల కేంద్రంలో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో “అమ్మ నాన్న గురువు శతక పద్యార్ఛన” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా మరియు ...

భారత వ్యవసాయ రంగాన్ని బలిపీఠం పై నిలబెట్టిన కేంద్ర ప్రభుత్వం

నిజామాబాద్ A9 న్యూస్: భారత వ్యవసాయ రంగాన్ని బలిపీఠంపై నిలబెట్టిన కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ బలమైన రైతాంగ ఉద్యమం తీసుకురావాల్సిన అవసరం ఉందని, అఖిల భారత రైతుకులి సంఘం ...

ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రజలు

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ లోని భారతీయ జనతా పార్టీ క్యాంపు కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ నిర్వహించి నటువంటి పాత్రికేయ సమావేశానికి విచ్చేసినటువంటి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ ...

బతుకుదెరువు కోసం చెప్పులు కుట్టుకుంటూ వికలాంగుడు

కామారెడ్డి A9 న్యూస్: సదాశివ నగర్ మండలంలోని భుంపల్లీ గ్రామానికి చెందిన జోగు సాయిలు అనే వ్యక్తి జీవన ఉపాధి లేక భూంపల్లి గ్రామంలో ఒక చిన్న షెడ్డు వేసుకొని అక్కడ చెప్పులు ...

సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో మానసిక ఆరోగ్య అవగాహన శిబిరం

కామారెడ్డి A9 న్యూస్:  సదాశివ నగర్ మండలంలోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల మర్కల్ యందు మానసిక ఆరోగ్య అవగాహన శిబిరం లో భాగంగా కామారెడ్డి జిల్లా ఆసుపత్రి నుండి డాక్టర్ ...

మానవత్వం మంటలో కలిసిపోయేలా అమనుష ఘటన ఆడపిల్లను చంపేసిన గుర్తు తెలియని వ్యక్తులు

కామారెడ్డి A9 న్యూస్: సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామ శివారులో ఆడపిల్లను కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు సదాశివనగర్ సిఐ రామన్ తెలిపిన వివరాలు ప్రకారం భూంపల్లి గ్రామ సమీపంలో ...

పిట్ల.ఎల్లన్న స్థూపానికి కలర్స్ వేస్తున్న కార్మికులు!

నిజామాబాద్ A9 న్యూస్: *డిసెంబర్ 16న ఎల్లన్న స్మారక సభను జయప్రదం చేయండి…! సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పిట్ల ఎల్లన్న 32వ స్మారక సభ సందర్భంగా ఎల్లన్న స్థూపానికి కార్మికులు కలర్స్ ...

ఆర్మూర్ జంబి హనుమాన్ బాలికల పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని జాంబి హనుమాన్ బాలికల పాఠశాలను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. సమస్యలు విద్యార్థినిలకు అడిగి తెలుసుకున్నారు, మద్యహం భోజనం, తరగతి గదులు, వంటగదులు పరిశీలించి ...