Sai Praneeth

మహువా మొయిత్రాకు మరోసారి ఈడీ నోటీసులు

A9 న్యూస్ న్యూ ఢిల్లీ మార్చి 28: తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మహువా మొయిత్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ సాయంత్రం బుధవారం మరోసారి సమన్లు జారీ చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వ ...

ఓపెన్ స్కూల్ చదివితే డీఎస్సీకి నో ఛాన్స్

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్‌ మార్చి 28: తెలంగాణలో టీచర్‌ రిక్రూట్‌ మెంట్‌ టెస్ట్‌కు నోటిఫికేషన్‌, టీచర్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌ నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. ...

చనిపోయిన కూతురు జ్ఞాపకాలను మరిచిపోలేని తండ్రి.. కూతురు సమాధి పక్కనే పడుకున్నాడు

A9 న్యూస్ ప్రతినిధి: నారాయణపేట రూరల్ – గోపాల్ పేటవీధికి చెందిన లక్ష్మీ ప్రణీత హోలీ వేడుకల్లో ప్రమాదవ శాత్తు మినీ వాటర్యాంకు కూలి మృతి చెందింది. అయితే ఆమె మృతదేహానికి అదే ...

ఫ్రీ బస్ ఎఫెక్ట్.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

A9 న్యూస్ ఖమ్మం ప్రతినిధి:  * ఫ్రీ బస్ ఎఫెక్ట్.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు * గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ఆర్డినరీ, ...

బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

A9 న్యూస్ రంగారెడ్డి జిల్లా మార్చి 28: రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్ పల్లి లో ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాటేదాన్‌లో రవి ఫుడ్స్‌కి చెందిన బిస్కెట్ ఫ్యాక్టరీ ...

రైల్వే ట్రాక్ పై ప్రేమ జంట ఆత్మహత్య..!

నిర్మల్ A9 న్యూస్ ప్రతినిధి మార్చి 28: బాసర రైల్వే ట్రాక్ పై ప్రేమ జంట ఆత్మహత్య కలకలం లేపింది.బుధవారం రాత్రి నాగర్సోల్ నుండి నర్సాపూర్ వెళ్లే ట్రైన్ కింద పడి ప్రేమ ...

ఫ్లాష్ ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్: ప్రేమ విఫలంతో ఆత్మహత్య

నిర్మల్ A9 క్రైమ్ న్యూస్ ప్రతినిధి: * నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ వద్ద ఓ యువతి, యువకుడు ఆత్మహత్య… నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ వద్ద ఓ యువతి, ...

జర్నలిస్ట్ లను దుశించిన ఎస్సై పైన చర్యలు తీసుకోవాలి జర్నలిస్ట్ సంఘలా ఆధ్వర్యంలో సీపీ కి ఫిర్యాదు

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ లోని ముగ్గురు జర్నలిస్టులను అసభ్య పదాజాలంతో దూషించి, చంపుతానని బెదిరించిన జగిత్యాల సిసిఎస్ ఎస్సై రవీందర్ శెట్టి పై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు ...

విద్యార్థులకు ధ్యానం చేయించి పరీక్షట్టలు, పెన్నులు, పలకలు పంపిణీ

A9 న్యూస్ ప్రతినిధి బోధన్:  పత్రీజీ జన్మస్థల్ ట్రస్ట్ బోధన్ ఆధ్వర్యంలో బుధవారం మాణిక్ భవన్ పాఠశాల శివాజీ నగర్ నిజామాబాద్ స్కూల్ నందు పరీక్షట్టలు, పెన్నులు, పలకలు ఇవ్వడం జరిగినది. పాఠశాల ...

ఢిల్లీకి వెళ్ళనున్న సీఎం రేవంత్ రెడ్డి

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు బుధవారం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు.ఈరోజు మద్యాహ్నం 1 గంటకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క, మంత్రి ...