Sai Praneeth
ఎస్పీ కార్యాలయం తనిఖీ చేసిన ఐజీ
A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: ఎస్పీ కార్యాలయం తనిఖీ చేసిన ఐజీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ కార్యాలయమును గురువారం మల్టీ జోన్ -1 (కాళేశ్వరం) ఐజి ఏ. వి ...
ఢిల్లీకి చేరుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కూతురు కడియం కావ్య!
A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: శుక్రవారం ఉదయం 9 గంటలకు కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలవనున్న.. టిఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కూతురు కడియం కావ్య.
మట్టి కుండలో నీరు తాగితే ఎన్నో ప్రయోజనాలు
A9 న్యూస్ బ్యూరో: మట్టి కుండలో నీరు తాగితే ఎన్నో ప్రయోజనాలు సమ్మర్ సీజన్ వచ్చేసింది. చల్లటి నీరు తాగేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. కానీ ఫ్రిజ్కు బదులు మట్టి కుండలో నీరు ...
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
A9 న్యూస్ ఇంటర్నేషనల్: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి దక్షిణాఫ్రికాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 46 మంది ప్రయాణికులతో ఈస్టర్ వేడుకలకు చర్చికి వెళ్తున్న బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి ...
బరిలో 15 మంది మాజీ సీఎంలు
A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: బరిలో 15 మంది మాజీ సీఎంలు లోక్సభ ఎన్నికల్లో ఎన్ డి ఏ, ఇండియా కూటముల తరపున 15 మంది మాజీ సీఎంలు పోటీపడుతున్నారు. ఇందులో 12 ...
రష్యాలో జర్నలిస్టుకు రెండేళ్ల జైలు.. ఎందుకంటే !
A9 న్యూస్ ఇంటర్నేషనల్: రష్యాలో జర్నలిస్టుకు రెండేళ్ల జైలు.. ఎందుకంటే! ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని తీవ్రంగా విమర్శించిన మిఖాయిల్ ఫెల్డ్మాన్ అనే జర్నలిస్టుకు రష్యా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ...
లహరి బస్సుల్లో 10 శాతం రాయితీ
A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: లహరి బస్సుల్లో 10 శాతం రాయితీ మంచిర్యాల- హైదరాబాద్ మధ్య నడిచే టీఎస్ ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్త్ ...
బహుజనుల ద్రోహి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
A9 న్యూస్ కొమరం భీమ్ ప్రతినిధి: బహుజనుల ద్రోహి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్కు వ్యతిరేకంగా కొమురం భీమ్ జిల్లాలో గురువారం పోస్టర్లు వెలిశాయి. కౌటాల ...
నేడు బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ సమావేశం
A9 న్యూస్ ప్రతినిధి: నేడు బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ సమావేశం నేడు రాజమండ్రిలో బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఏపీ ...
సర్వే లో ప్రభుత్వం భూమి మాయం ?
A9 న్యూస్ బాల్కొండ ప్రతినిధి మార్చ్ 28: * సర్వే లో ప్రభుత్వం భూమి మాయం ? నిజామాబాద్ జిల్లా బాల్కొండ లో ప్రభుత్వ భూముల సర్వే లో ఒకొక్క సంఘటనలు వెలుగు ...