Sai Praneeth
పాత్రికేయులకు ఆరోగ్య పరీక్షలు – ప్రెస్ భవన కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్లకు సన్మానం
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని గంగా ఆసుపత్రి అధినేత డాక్టర్ అమృతరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గ పాత్రికేయులకు ఆదివారం రోజు ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ...
56 వ వారం స్వచ్ఛ కాలనీ జర్నలిస్ట్ కాలనీ
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో నీ జర్నలిస్ట్ కాలనీలో 56వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీ అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ కాలనీ పరిశుభ్రంగా ...
పాఠశాలలో ఘనంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ఆర్మూర్ టీచర్స్ కాలనీ క్షత్రియ పాఠశాలలో స్నేహితుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకున్నారు ఒకరితో ...
ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ నిరాశే
A9 న్యూస్ ప్రతినిధి (హైదరాబాద్ )న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బుధవారం మరోసారి నిరాశఎదురైంది. ఈ స్కామ్కు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణ లపై ఎన్ఫోర్స్మెంట్ ...
పదోన్నతి మరియు బదిలీలపై వెళ్లిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం
A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది: ఆర్మూర్ నియోజకవర్గం మిర్ధపల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ఇటీవలి పదోన్నతి మరియు బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు కే.నరేందర్ బి.శంకర్ మరియు డి.మమత మరియు వ్యాయమ ఉపాధ్యాయులు జి.రాజేష్ మరియు ...
తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్ర బడ్జెట్లో 200 కోట్లు కేటాయించాలి
A9 న్యూస్ ప్రతినిధి: తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్ర బడ్జెట్లో 200 కోట్లు కేటాయించాలి తే.యూ పి.డి.ఎస్.యు తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో 200 కోట్లు కేటాయించాలని తే.యూ పీ డి ఎస్ ...
నేడే సికింద్రాబాద్ మహంకాళి బోనాలు
హైదరాబాద్ A9 న్యూస్ ప్రతినిధి: *21, 22 తేదీల్లో హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు *బోనాల జాతరకు అధికారులు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు పూర్తి *బోనాల జాతరకు వచ్చే వారికి పార్కింగ్ స్థలాల వివరాలు ...
కళాశాలలో చదివే మహిళలకు సౌకర్యాల కొరతలు – తక్షణమే తీర్చాలి
A9 న్యూస్ ప్రతినిధి: తెలంగాణ నవనిర్మాణ విద్యార్థి సేన ఆధ్వర్యంలో ధర్పల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో నీటి సౌకర్యం కొరత ఉన్నందున ఆ సమస్యని వెంటనే పరిష్కరించవలసిందిగా ...
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి
A9 న్యూస్ ప్రతినిధి: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలలో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని పి.డి.ఎస్.యూ ఆర్మూర్ డివిజన్ ఆధ్యక్షులు ప్రిన్స్ డిమాండ్ చేశారు. ధర్పల్లి కేంద్రంలో పి.డి.ఎస్.యూ ఆర్మూర్ డివిజన్ కమిటీ ...
విద్యా వ్యవస్థలో సరికొత్త విధానం
హైదరాబాద్ A9 న్యూస్ ప్రతినిధి: 🔹 3వ తరగతి వరకు అంగన్ వాడీల్లోనే ప్లేస్కూల్ తరహా బోధన 🔹 4 నుంచి సెమీ రెసిడెన్షియల్స్.. విద్యార్థులకు రవాణా సదుపాయం 🔹 విద్యావేత్తలతో చర్చించి ...