బాలానగర్ గ్రామానికి చెందిన గుంజ వెంకట్ కూతురు గుంజే అక్షయ, వ., 19సం.లు, నెల రోజుల క్రితం, నిజామాబాద్, నాగారంకి చెందిన పల్లపు సునీల్ అనే వ్యక్తితో పెళ్లి అయింది.
పెళ్లి అయిన వారం రోజుల నుండి సునీల్ అక్షయను శారీరకంగా వేదిస్తున్నాడంతో పుట్టింటికి వచ్చింది.
ఈరోజు ఉదయం 11 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు వేసుకొని చనిపోయింది.
మృతురాలి తండ్రి గుంజ వెంకట్ ఇచ్చిన దరఖాస్తు పై భర్త సునీల్ పై కేసు నమోదు చేయనైనది.
శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ హాస్పిటల్కు తరలించారు.