హోలీ పండుగ రోజున విషాదం

A9 న్యూస్ ఆదిలాబాద్ క్రైమ్ న్యూస్:

హొలీ పండగ రోజు విషాదం.

 

IMG 20240325 223446

కొమురంభీం జిల్లా కౌటల మండలంలోని తాటిపెల్లి సమీపంలోని వార్దా నదిలో హోలి రోజు ఈతకు వెల్లి నలుగురు యవకులు గల్లంతు. వీరి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు కౌటల మండలం నదిమాబాద్ గ్రామనికి చెందిన సంతోష్, ప్రవీణ్, కమలకర్, సాయిగా గుర్తింపు.

Leave a Comment