హరి నామ స్మరణ తో మారు మొగిన పురావిదులు మంగళహారతులు, బోనాల మధ్య కొండ పైకి బయలు దేరిన స్వామివారి వారు

గ్రామ ఆలయం నుండి కొండపైకి భయలు దేరిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి పల్లకి 

 

హరి నామస్మరణతో మారుమ్రోగిన పురావిదులు 

 

వేల సంఖ్యలోపాల్గొన్న ముత్తాయిదువులు 

 

భీమ్ గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పరిధి లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు 

 

సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం 

 

నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ పట్టణం లో గల లక్ష్మి నరసింహ స్వామి వారి భ్రమ్మోత్సవల్లో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం స్వామివారి గ్రామ ఆలయం నుండి కొండ పైకి భయలు దేరారు.

 

 మహిళలుమంగళహారతులతో, బోనాలతో స్వామి వెంట నడిచారు 

 

ఈ యాత్ర లక్ష్మినరసింహ స్వామి కామన్ వద్దకు రాగానే అర్చకులు ప్రత్యేక పూజ హారతి సమర్పించారు 

 

,

Leave a Comment