శక్కర్ నగర్ లో దొంగల బీభత్సం

 

 

నిజామాబాద్ A9 news

 

బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ ప్రాంతంలో సోమవారం దొంగలు బీభత్సం సృష్టించారు. శక్కర్ నగర్ నివసించే చంద్రశేఖర్ వ్యక్తి ఇంట్లో దొంగలు బీభత్సం తులం బంగారం, 10 వేల రూపాయలు అపహరించారు.

IMG 20230808 WA0002

 

 

తాళాలు వేసిన ఇండ్లను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. ఇటీవలే బోధన్ పట్టణంలోని రెండు ఇండ్లలో దొంగలు వారి చేతివాటం చూయించిన విషయం తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం అని పోలీసులు తెలిపారు.

Leave a Comment