విద్యార్థులకు ధ్యానం చేయించి పరీక్షట్టలు, పెన్నులు, పలకలు పంపిణీ

A9 న్యూస్ ప్రతినిధి బోధన్: 

IMG 20240327 WA0006

పత్రీజీ జన్మస్థల్ ట్రస్ట్ బోధన్ ఆధ్వర్యంలో బుధవారం మాణిక్ భవన్ పాఠశాల శివాజీ నగర్ నిజామాబాద్ స్కూల్ నందు పరీక్షట్టలు, పెన్నులు, పలకలు ఇవ్వడం జరిగినది. పాఠశాల విద్యార్థులకు ధ్యానము చేయించి జ్ఞానాన్ని ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నల్లగంగారెడ్డి, నీలిమ, చిదుర రాజు, కె.లక్ష్మణ్, లత, కె.వెంకటేష్, రామ, యమునా మరియు స్కూల్ చైర్మన్ ధన్ పాల్ శ్రీనివాస్ సెక్రెటరీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రసాద్ మరియు స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

IMG 20240327 WA0007

Leave a Comment