వరంగల్ ఎంపీగా కడియం కావ్య

A9 న్యూస్ ప్రతినిధి వరంగల్ :

రంగల్ పార్లమెంట్ కాంగ్రెస్  కడియం కావ్యన మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. కడియంఅభ్యర్థిగా కావ్య పేరును మ‌రి కొద్దిసేపట్లో కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటిస్తుందని ఆమె వెల్లడించారు. పొలంబాట కార్యక్రమం పేరుతో కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. క‌డియం శ్రీహ‌రి, కావ్య ఆదివారం కాంగ్రెస్‌లో చేరిన విష‌యం తెలిసిందే.

Leave a Comment