రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు….

నిజామాబాద్ A9 news:

Picsart 23 08 20 22 08 29 046

      రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా ఆర్మూర్ అంగడి బజారులో గల ఆయన విగ్రహనికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి ఆయన దేశానికీ చేసిన సేవలను, తీసుకువచ్చిన విప్లవత్మక మార్పులను గుర్తు చేసుకొని ఆయన ఆశయాలను కొనసాగిస్తాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు సాయిబాబా గౌడ్, మార చంద్రమోహన్, కోలా వెంకటేష్, మీర్ మాజీద్, అజ్జు, జిమ్మి రవి, మందుల పోశెట్టి, బట్టు శంకర్, హబీబ్, ఉస్మాన్, బాల కిషన్, పాషా, పెద్ద పోశెట్టి, అలీమ్, శ్రీనివాస్, నవీద్ తదితరులు పాల్గొన్నారు

Leave a Comment