మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

నిజామాబాద్ A9 న్యూస్:

IMG 20230912 WA0020

వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో ఏఎన్జీ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగాలకు హాజరయ్యేటప్పుడు పాటించవలసిన మెలకువలను యువతకు వివరించారు.

యువత అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుశేఖర్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కోటపాటి నరసింహం నాయుడు, బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

IMG 20230912 WA0021

Leave a Comment