ముస్లిం (మైనారిటీ) సభ్యులు ఏకగ్రీవం తీర్మానం

నిజామాబాద్ A9 న్యూస్:

బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన ముస్లిం (మైనార్టీ) సంఘం సభ్యులమా వారి కుటుంబ సభ్యులందరూ కలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి నీ భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని మైనారిటీ సభ్యులు తెలిపారు.

ఎందుకంటే మంత్రి అభివృద్ది కార్యక్రమాలను చూసి, మేము అందరం స్వచ్చందంగా ప్రశాంత్ రెడ్డి కే ఓట్లు వేస్తామని 33 కుటుంబాలు కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నా, ఈ తీర్మానం ను గ్రామసర్పంచ్ వనజ -గోవర్ధన్ గౌడ్, గ్రామ ప్రెసిడెంట్ న్యావనంది సాయిలు కు తీర్మానం పత్రం అందచేయడం జరిగింది.

IMG 20230918 WA0021

IMG 20230918 WA0020

Leave a Comment