మానవత్వం మంటలో కలిసిపోయేలా అమనుష ఘటన ఆడపిల్లను చంపేసిన గుర్తు తెలియని వ్యక్తులు

కామారెడ్డి A9 న్యూస్:

IMG 20231214 WA0006

సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామ శివారులో ఆడపిల్లను కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు సదాశివనగర్ సిఐ రామన్ తెలిపిన వివరాలు ప్రకారం భూంపల్లి గ్రామ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ శివారులో ఆడపిల్లను అతి దారుణంగా కాల్చి వేసి చంపడం జరిగిందని. దీనిపై సదాశివ నగర్ సిఐ రామన్, వివరణ కొరగా ఆమె 18 నుండి 20 వయస్సు ఉంటుందని తెలిపారు. సదాశివ నగర్ సిఐ రామన్, ఎస్సై రాజు క్లూస్ టీం ఆధారాలు స్వీకరిస్తున్నామని వారు తెలియజేశారు ఏందంటే పరిస్థితిలో నైనా నిందితులను వదిలి పెట్టేది లేదని చట్టరీత్య చర్యలు తీసుకుంటామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సదాశివ నగర్ సిఐ రామన్ వెల్లడించారు.

Leave a Comment