మళ్లీ రెచ్చిపోయిన మావోలు

A9 న్యూస్ బ్యూరో:

మళ్లీ రెచ్చిపోయిన మావోలు

ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. గురువారం కొండగావ్ జిల్లా కేజంగ్‌లో సెల్ టవర్‌కు నిప్పు పెట్టారు. పరిసర ప్రాంతాల్లోని చెట్లకు జనతన్ సర్కార్ జిందాబాద్ అంటూ పోస్టర్లు, బ్యానర్లు కట్టారు. ఇది గమనించిన స్థానికులు భద్రతా బలగాలకు సమాచారం అందించారు. హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మావోయిస్టులపై కదలికపై నిఘా పెట్టారు.

Leave a Comment