మంత్రి వేముల ఉంటే మేమంతా..

మెండోర మండలం భూస్సాపూర్ గ్రామంలో విశ్వ బ్రహ్మణ సంఘ సభ్యులు మరియు ఒడ్డెర కుల సంఘ సభ్యులు సుమారు 80 కుటుంబాలు రానున్న ఎన్నికల్లో BRS పార్టీ అభ్యర్థి అయిన వేముల ప్రశాంత్ రెడ్డి కి ఓటు వేసి గెలిపిస్తమని తీర్మానం చేసి తీర్మాన పత్రాలను మండల అధ్యక్షుడు నాగంపేట శేఖర్ రెడ్డి కి అందించారు.ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి మేము ఏకగ్రీవ తీర్మానం చేసిన ఒడ్డేర మరియు విశ్వ బ్రహ్మణ సoఘ సభ్యులు అన్నారు

WhatsApp Image 2023 09 14 at 12.33.53 PM WhatsApp Image 2023 09 14 at 12.33.53 PM 1 WhatsApp Image 2023 09 14 at 12.33.52 PM 1
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ గోపిడి గంగారెడ్డి
ఏలేటి శ్రీనివాస్. వన్నెల్ దాస్ గంగాధర్ .ఎలుగు గోపాల్.కొప్పెల జగత్ రెడ్డి.పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Comment