మంజులమ్మ పార్దివదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన కవిత

నిజామాబాద్ A9 న్యూస్: 

వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ గురువారం అనారోగ్యంతో హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శుక్రవారం కవిత వేల్పూర్ గ్రామానికి చేరుకొని ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ పార్థివదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ప్రశాంత్ రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బోధన్ షకీల్, ఆర్మూర్ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment