బెజ్జోరా గ్రామం లో విద్యుత్ ఘతానికి పశువు బలి

విద్యుత్ ఘతానికి పశువు బలి 

 

 

సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం 

 

నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలం బెజ్జోరా గ్రామం మంగళవారం ఉదయం విద్యుత్ తీగలు తెగిపడడం తో జగిర్యాల రాజు అనే రైతు యొక్క పశువు మరణించింది.అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రజలు వాపోతున్నారు. గతం లో కూడా తెగి పడడం తో వైర్ కు అతూకులతో ఉందని అప్పుడే వైర్ ను మర్చి కొత్త వైర్ వేసి ఉంటే ప్రమాదం తప్పేదాని ప్రజలు వాపోయారు.

Leave a Comment