బిఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీ పార్టీలో చేరిక….

నిజామాబాద్ A9 న్యూస్:     

ఆర్మూర్ నియోజకవర్గం మంథని గ్రామం నుండి బిఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ మండల్ జనరల్ సెక్రెటరీ జైడి శ్రీనివాస్ రెడ్డి, అతను వందమంది అనుచరులతో బిజెపి పార్టీలో చేరడం జరిగింది. పైడి రాకేష్ రెడ్డి వారందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

IMG 20231120 WA0041

Leave a Comment