బస్టాండ్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోతే పట్టించుకోని అధికారులు….

నిజమాబాద్ A9 news

ఇందల్వాయి మండలం ఆర్టీసీ బస్టాండ్ లో శనివారం చోటుచేసుకుంది, మధ్యాహ్నం నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో బస్టాండ్ పరిధిలో ఉన్నటువంటి ఉన్న దుకాణాలు సాయంత్రం 6 గంటల లోపే దుకాణదారులు మూసివేసుకొని వెళ్లిపోవడం జరిగింది.

ఎవరికి చెప్పాల్నో తెలియక వారు వెళ్లిపోయారు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు,ఈ సమస్యను పరిష్కరించే అధికారులు లేరా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Comment