బరిలో 15 మంది మాజీ సీఎంలు

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి:

బరిలో 15 మంది మాజీ సీఎంలు

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్ డి ఏ, ఇండియా కూటముల తరపున 15 మంది మాజీ సీఎంలు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీఏ నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. ఇందులో 6,122 రోజులపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహన్ దగ్గరి నుంచి ఒక్క రోజు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగదాంబికా పాల్ వరకూ ఉన్నారు.

Leave a Comment