నేడు శ్రీలింబాద్రి లక్ష్మినరసింహాస్వామి గ్రామ ఆలయానికి శ్రీ 1008సత్యాత్మ తీర్థ శ్రీ పాదుల వారు రాక

నేడు శ్రీలింబాద్రి లక్ష్మినరసింహాస్వామి గ్రామ ఆలయానికి శ్రీ 1008సత్యాత్మ తీర్థ శ్రీ పాదుల వారు రాక

 

సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం 

A9 జులై 07:భీమ్ గల్ 

నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ పట్టణానికి మద్వ పిటాదిషులు శ్రీ 1008సత్యాత్మ తీర్ట శ్రీ పాదుల వారి భీమ్ గల్ పట్టణానికి వస్తున్నట్టు ఆలయ అర్చకులు తెలిపారు.ఈ రోజు రాత్రి 7గంటలకు 

భీమ్ గల్ మండల నూతన ధార్మిక సంస్థను అయన చేతుల మీదుగా ప్రారంభిస్తారు. అనంతరం గ్రామాలయ నరసింహాస్వామి వారి సేవలో పల్గొంటారు IMG 20240706 WA06691టారు.

Leave a Comment