నవజాత శిశువుల కొరకు స్టెబిలైజేశన్ యూనిట్ ను MLA గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో‌ఈ రోజు నూతనంగా ఏర్పాటు చేసిన నవజాత శిశువుల కొరకు స్టెబిలైజేశన్ యూనిట్ ను గౌరవ శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి , కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ప్రారంభించారు.

IMG 20230814 WA0002

 

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్ , డివిజన్ అధ్యక్షులు అఫ్జల్ , ప్రభుత్వ ఆసుపత్రి సూపరంటెండెంట్ వసుంధర ,డిప్యూటీ సూపరంటెండెంట్ ,RMO ప్రవీణ ,HDS సభ్యులు శ్రీనివాస్  పలువురు నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

IMG 20230814 WA0004

Leave a Comment