డిచ్పల్లి మండలం మెంట్రాజ్ పల్లి గ్రామంలో వివాహిత సప్న ఆత్మహత్య

WhatsApp Image 2023 08 05 at 10.13.58 AM

నిజామాబాద్ జిల్లా :
డిచ్పల్లి మండలం మెంట్రాజ్ పల్లి గ్రామంలో వివాహిత సప్న ఆత్మహత్య. కుటుంబ సభ్యుల ఆందోళన. భర్త, అత్త, ఆడపడుచు, పైన అనుమానం వ్యక్తం చేసిన మృతురాలి కుటుంబ సభ్యు లు. భర్త, అత్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

Leave a Comment