డాక్టర్ మధు శేకర్ చేతుల మీదుగా కొత్త బజాజ్ పల్సర్ ఎన్150 ఆవిష్కరణ

నిజామాబాద్ A9 న్యూస్:

IMG 20231011 WA0034

ఆర్మూర్ పట్టణం లో సాయి కిరణ్ బజాజ్ షోరూంలో కొత్త బజాజ్ పల్సర్ ఎన్150 వాహనమును డాక్టర్ మధు శేఖర్ చైర్మన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 

 చేతులమీదుగా ఆవిష్కరించారు. బజాజ్ కంపెనీ నుండి విడుదలైన ఈ బైక్ కు భారత దేశము మార్కెట్లో మంచి ఆదరణ ఉందని కొత్త పల్సర్ ఎన్150 మోడల్ స్పోర్ట్స్ రంగంలో ఉండాలని విడుదల చేసింది. ఈ బైక్ ధర ఎక్స్ షోరూం 1,18054/- రూపాయలు. ఈ వాహన విశిష్టతలు 149.68 సిసి, 14.56 బిహెచ్పి, యుఎస్ బి చార్జర్, లీటర్ పెట్రోలుకు 50 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది అని షోరూం నిర్వహకులు వికాస్ తెలిపారు. ఈ కార్యక్రమములో చెన్న రవి, మల్యాల నర్సారెడ్డి, మందుల బలు తదితరులు పాల్గోన్నారు.

IMG 20231011 WA0033

Leave a Comment