జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు…

నిజామాబాద్ A9 న్యూస్:

IMG 20231010 WA0055

జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళవారం నిజామాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు మంథని గ్రామంలో ఆర్మూర్ పోలీస్ వారి తరఫున కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి ఆధారాలు చూపని 37 వాహనాలను సీజ్ చేశారు.

మరియు అలాగే ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును సద్వినియోగపరుచుకునే విధంగా ప్రజలకు ధైర్యాన్ని నింపుతూ పోలీస్ కాబట్టి కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎసిపి జగదీష్ చందర్, ఆర్మూర్ సబ్ డివిజన్ పోలీస్ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

IMG 20231010 WA0052

Leave a Comment